Friday, April 19, 2024
Friday, April 19, 2024

షార్ లో మరో దారుణం

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యచేసుకున్నవిషయంతెలిసిందే.నిన్నరాత్రి భర్తను చూడటానికి శ్రీ హరి కోట వచ్చిన భార్య ప్రియాంక సింగ్ ఆత్మహత్యఅర్ధరాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది ఆర్థిక సమస్యలు.కొడుకు అనారోగ్యం కారణం అయినట్లు తెలుస్తోంది,ఎస్సై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తికేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలోఎస్సైగా చేరిన వైనంఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలు.వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img