చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం
ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి వివరాలు తెలియాల్సి ఉంది
గూడూరు వైపు నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న కారును ఢీకొన్న పాల రవాణా లారీ
రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమైన లారీ
ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై సుధాకర్ రెడ్డి