Friday, April 19, 2024
Friday, April 19, 2024

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో నూతన ఎస్పీ మర్యాదపూర్వక భేటీ


విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు:రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో జిల్లా నూతన ఎస్పి తిరుమలమేశ్వర్ రెడ్డి నెల్లూరు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించి పలు అంశాలను వారు చర్చించారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తనకు పరిచయం ఉందని గతంలో నెల్లూరు రూరల్ లోడిఎస్పీగాపనిచేయడం జరిగిందనిఆయనతెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని తిరుమలమేశ్వర్రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img