Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోలీసుల అదుపులో కందుకూరు టిడిపి ఇంచార్జ్

ఇంటూరిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : సి.ఎo జగన్ రామాయపట్నం భూమి పూజకు వస్తున్న సందర్భంగా కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ను పోలీసులు గృహ నిర్బంధం చేసారు..
మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఇంటూరి పాల్గొనే సి.ఎo కార్యక్రమంలో నిరసన తెలుపుతానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు..
కందుకూరుకు తీరని అన్యాయం చేసి ఏం ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తారని సి.ఎo జగన్ ను నాగేశ్వరరావు ప్రశ్నించారు.. దీంతో గత రాత్రి ఇంటూరి నాగేశ్వరరావు స్వగ్రామం బడేవారిపాలెంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.. కందుకూరు ఎస్ఐ జరుగుమల్లి ఎస్ఐ తోపాటు బడేవారిపాలెం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img