Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

లోకేష్ ని కలిసిన తేదాప నేతలు

విశాలాంధ్ర – ఉదయగిరి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంచల్ బాబు యాదవ్ మండల కన్వీనర్ బయన్న మంగళవారం ఉండవల్లిలో కలిశారు మండల పరిధిలోని దుర్గం పల్లి గ్రామానికి చెందిన మామిళ్ల రమేష్ మామిళ్ల వెంకటయ్య తేనె సేకరణకు నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు ప్రమాదవశాత్తు వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందారని మృతులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకు విన్నవించగా స్పందించిన ఆయన పార్టీ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మరోసారి కార్యక్రమంలో బోయిన చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img