విశాలాంధ్ర:రాపూరు:పార్లమెంటే లో ఎస్ సి వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని ఎంఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో 2 వ రోజు రిలే నిరాహార దీక్ష ఎంఆర్ పి ఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇంచా ర్జి గోవిందు రంగయ్య దీక్షలు ప్రారంభించారు,దీక్షలో ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు కొమ్మల నరసయ్య చిడదల వరదయ్య శేషం రమణయ్య వీరు పూల మాలలతో నిరసన దీక్షలో పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా రంగయ్య మాదిగ మా ట్లాడుతూ 1996 లో తిరుపతి లో బీజేపీ ఎస్ సి వర్గీకరణ కు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇప్ప టి వరకు ప్రతి బహిరంగ సభలో ఎస్ సి వర్గీకరణ కు అనుకూ లంగా మాట్లాడుతూ వచ్చారు ఎస్ సి వర్గీకరణ విషయం లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కాలయాపన చేస్తు నందుకు నిరసన గా తక్షణమే వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కొండ్లపోడి.రా ఘవరెడ్డి తన మద్దతును ప్రక టించారు ఈ కార్యక్రమంలో ఎం కోటేశ్వరరావు, ఏ. వేమయ్య, విద్యార్ధి సంఘం నాయకులు ఎం. శ్రీనివాసులు,కదిరి తిరు పాలు తదితరులుపాల్గొన్నారు.