Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

26నూతన పెన్షన్లు పంపిణీ

విశాలాంధ్ర సంతనూతలపాడు : వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా పేర్నమిట్ట 42 వ డివిజన్ శాంతినగర్ నందు బుధవారం స్థానిక కార్పొరేటర్ నూక తోటి మస్తానమ్మ నూతనంగా 26 పెన్షన్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నూక తోటి ఈశ్వరరావు, సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ సెక్రెటరీ సునీల్ నాయక్, అడ్మిన్ కిరణ్, గోపి, వెంకటేశ్వర్లు, శాంతా నాయక్ ,సింధుజ సరస్వతి వాలింటర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img