Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి వేడుకలు

విశాలాంధ్ర నాగులుప్పలపాడు : “ఆంధ్ర కేసరి ” శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వారి స్వగ్రామమైన వినోదరాయినిపాలెం నందు జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగులుప్పలపాడు మండల టిడిపి అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారితోపాటు వినోదరాయునిపాలెం మాజీ సర్పంచ్ తోట శ్రీనివాసరావు ,కనపర్తి ఎత్తి పోతల కమిటీ మాజీ సర్పంచ్ నడిపినని శేషగిరి ,చెన్నారెడ్డి పాపారావు, ఎం తిరుమలేశ్వరి, నడిపినేనీ లక్ష్మీనారాయణ, నడిపినేని శేషయ్య, దొడ్డవరం సర్పంచ్ పునూరి సుబ్బారావు, స్వర్ణ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img