Friday, April 19, 2024
Friday, April 19, 2024

గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తా

విశాలాంధ్ర సంతనూతలపాడు : గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రాచ గొర్ల సుశీల పేర్కొన్నారు మండల కేంద్రమైన సంతనూతలపాడు గ్రంథాలయ శాఖ బుధవారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంధాలయముకు కావలసిన ఫర్నిచర్ అన్నిరకాల అవసరమైన పుస్తకాలను అంద చేస్తామని తెలిపారు రిజిస్టర్ నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు వీరి వెంట గ్రంథలయ పాలకుడు నిత్య కళ్యాణ్ రావ్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img