విశ్వక్రీడలు ఒలింపిక్స్లో హాకీలో స్పెయిన్పై టీమ్ ఇండియా మరో విజయాన్ని సాధించింది. .పూల్-ఏ మూడో మ్యాచ్లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటివరకు భారత్ మూడు మ్యాచ్లు ఆడగా.. ఇందులో రెండిరట్లో విజయం సాధించింది. మంగళవారం మ్యాచ్లో స్పెయిన్పై భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది.తొలిక్వార్టర్ ముగిసే సరికి స్పెయిన్పై 2-0 గోల్స్ ఆధిక్యంలో భారత్ నిలిచింది.