వైద్యులు శిరీష,నీలిమ, రాదాకాంత్ లు
విశాలాంధ్ర,సీతానగరం: పరిశుభ్రమైన గాలితో ఆరోగ్యం ఎంతో శ్రేయస్కరమని సీతానగరం, పెదంకలాం వైద్యులు శిరీష నీలిమ, రాధాకాంత్ లు తెలిపారు.బుదవారం రెండుప్రాధమిక అరోగ్య కేంద్రాల పరిదిలో నీలిఆకాశం కోసం 3వ అంతర్జాతీయ స్వేచ్ఛ కార్యక్రమం సందర్భంగా ర్యాలీలు,అవగాహనకార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల్లో కూడా అరోగ్య కేంద్రాల సిబ్బంది కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.