Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మినీ మహానాడుకు తరలివెళ్ళిన మండల నేతలు

విశాలాంధ్ర – సీతానగరం:మండలపార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాల్నాయుడు ఆద్వర్యంలో మండల టీడీపీ నాయకులు సాలూరులో జరిగిన మినీ మహానాడుకు గురువారం తరలి వెళ్ళారు. అరకు పార్లమెంట్ పరిదిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగిన ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు సాల హరిగోపాల్, బుడితి  శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు,కొట్నాన రామకృష్ణనాయుడు, ఉడమల సూర్యనారాయణ,వంజరాపు గుంపస్వామి పైలనాగభూషణరావు, గరికయ్య జొన్నాడతేరేజమ్మ ,వాకాడ పారినాయుడు, మూడడ్ల వెంకట నాయుడు, పెంటసత్యంనాయుడు,కొల్లి సురేష్ ,దాసరి సింహాచలం జక్కు ఫకీరు నాయుడు మూడడ్ల రామకృష్ణ,తాన్న సత్యనారాయణ, బొత్స వెంకట నాయుడు,నడిమింటి ధనుంజయ నాయుడు, సబ్బాన జగన్నాథం,బొమ్మినేని లక్ష్మణరావు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img