Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లా కలెక్టర్ ను కలిసిన సీతంపేట కొత్త ప్రోజెక్టు అధికారి

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా సీతంపేట ఐటీడిఏ ప్రోజెక్టు అధికారిగా బుదవారం బాధ్యతలు స్వీకరించిన కల్పనా కుమారి జిల్లాకలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందజేసారు.2018ఐఏఎస్ బ్యాచుకు చెందిన కల్పనా కుమారి అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గా పనిచేసి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ప్రోజెక్టు అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి నవ్యకు బదిలీ జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img