Friday, June 9, 2023
Friday, June 9, 2023

విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి.. టెన్త్‌ పేపర్‌ లీక్‌పై మంత్రి స‌బిత విజ్ఞ‌ప్తి

వ‌రంగ‌ల్ జిల్లాలో హిందీ ప్ర‌శ్నాప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన అంశంపై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. నిజాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాల‌ని వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ డీఈవోల‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు వ‌రంగ‌ల్ డీఈవో వాసంతి సీపీకి ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హిందీ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఏ స్కూల్ నుంచి బ‌య‌ట‌కు పంపించారు అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img