Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అన్ని కమిటీలు పూర్తి చేయాలి

పార్టీ నేతలకు కేటీఆర్‌ ఆదేశం
ఈ నెల 23వ తేదీలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెలాఖరులోగా జిల్లా పార్టీ , రాష్ట్ర కార్యవర్గం పూర్తి కావాలని ఆదేశించారు. 24వ తేదీలోగా తెలంగాణ భవన్‌కు నియోజకవర్గాల వారీగా.. సంస్థాగత నిర్మాణ వివరాలు అందజేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img