Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అర్వింద్‌.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా.. కవిత

ఎంపీ అర్వింద్‌ ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ..నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతానన్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదన్నారు. తాను ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌ లో చేరుతానని అన్నానా అని అన్నారు. నువ్వే వాళ్లతో టచ్‌ లో ఉన్నావన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే కొట్టి కొట్టి చంపుతామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img