Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌..

ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద‌ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని మణికొండలో చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని శాంతకుమారి ఆత్మహత్యకు పాల్ప‌డింది. పరీక్షల్లో ఫెయిల్ కావ‌డంతో తీవ్ర మనస్తాపానికి గురై.. ఐదో అంతస్తు నుండి కిందకి దూకి బలవన్మరణం చెందింది. భ‌వ‌నం పై నుంచి కింద‌కు దూక‌డంతో తీవ్ర‌గాయాలు కాగా.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. శాంతికుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img