నల్లగొండ పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగోలు జరిగిందని అన్నారు. ఈసారి వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.