Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగోలు : గవర్నర్‌ తమిళిసై

నల్లగొండ పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగోలు జరిగిందని అన్నారు. ఈసారి వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img