Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈనెల 17న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ

ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల 17వతేదీన జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ పై సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుతో పాటు సమాంతరంగా సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ వేసింది. అత్యవసరంగా పిటిషన్‌ ను విచారించాలని ప్రభుత్వం కోరింది. అయితే సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈనెల 17వతేదీన వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img