Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు ఎన్నికైనట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్‌రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ, అందరం కలిసి కట్టుగా పనిచేసి ఎగ్జిబిషన్‌ సొసౖౖెటీని ముందుకు తీసుకెళదామని అన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, సీఎం కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పనిచేద్దామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img