Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయి

మంత్రి హరీష్‌రావు
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని మంత్రి హరీష్‌ రావు అన్నారు. మంత్రి హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను బీజేపీ కార్లతో తొక్కి చంపేస్తోందని అన్నారు. ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. గ్యాస్‌ పై రూ.291 పన్ను విధించినట్లు నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img