ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ సోమవారానికి వాయిదా పడిరది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడిరది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని హైకోర్టు తెలిపింది. బీజేపీ పిటిషన్ ను సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసినప్పుడు ఈ అప్పీల్ లో మీ వాదనలు ఎందుకని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.