Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎల్బీస్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది ప్రభుత్వం. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అతిథిగా సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img