తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక అందజేసింది. గత విచారణలో నూతన సంవత్సర వేడుకల రద్దును పిటిషనర్ కోరారు.కేంద్ర, రాష్ట్ర నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరపాలని హైకోర్టు సూచించింది. టెస్ట్, బెడ్స్ పెంచాలని హైకోర్టు తెలిపింది. మైక్రో కంటైన్మెంట్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరుతోంది. కొత్త సంవత్స వేడుక తర్వాత మరోమారు హైకోర్టు విచారించనుంది. రేపు పిటిషన్పై హైకోర్టు విచారించనుంది.