మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కిషన్రెడ్డి హుందాగా ఉండాలని.. చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కిషన్రెడ్డి కేంద్రమంత్రి అయినా.. తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో టూరిజానికి కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను మెచ్చుకున్నారు కానీ.. పైసా కూడా ఇవ్వాలేదన్నారు. పిచ్చి మాటలు మాట్లాడే..బండి సంజయ్ పరువు తీసుకున్నారని, ఇకనైనా కిషన్రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు ఆపేయాలన్నారు.