దేశవ్యాప్తంగా రక్షాభందన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రగతి భవన్లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు తారక రామారావుకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.