Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కొత్త మండలాల ఏర్పాటు


తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో కొత్తగా మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జిల్లాలో కొత్తగా గుండుమాల్‌, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు చేయగా.. వికారాబాద్‌ జిల్లాల్లో కొత్తగా దూడ్యాల్‌ మండలాన్ని ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లోని ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img