Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని

ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తుంటారన్నారు. భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img