Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింగ్ వాఘేలాతో సీఎం కేసీఆర్ భేటీ

గుజ‌రాత్ మాజీ సీఎం శంక‌ర్ సింగ్ వాఘేలాతో స‌మావేశ‌మ‌య్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరిరువురూ జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ కి వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు. వాఘేలాతో కేసీఆర్ సమావేశం తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img