Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి

మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. చండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img