Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టీఎస్‌పీఎస్సీ : పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‌ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా ఈ వాదనలు వినిపిస్తారని న్యాయవాది కరుణాకర్ కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో హైకోర్టు లో పిటిషన్ వేసిన నిరుద్యోగులు. పిటిషన్ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఇదే కేసులో నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ల విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img