Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దసరా పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటన విడుదల చేసింది. పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,045 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.వీటిలో 3,085 బస్సులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి 950 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img