టీమిండియా మాజీ కెప్టెన్,చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్ ధోనిపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో చివరి 4 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిఉండగా ధోని తనదైన శైలీలో ఫినీష్ చేసి అపూర్వ విజయాన్ని అందించాడు.ఈ నేపథ్యంలో ధోని ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. ధోనీ ఓ ఛాంపియన్ క్రికెటర్ అని, అతనో అసాధారణ ఫినిషర్ అని%ౌౌ%రోజు రోజుకీ ఈ లెజెండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నట్లు పేర్కొన్నారు.