Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రశాంత్‌ కిషోర్‌ ఒక రాజకీయ దళారీ : మల్లు రవి

ప్రశాంత్‌ కిషోర్‌ ఒక రాజకీయ దళారీ అని కాంగ్రెస్‌ నేత మల్లు రవి విమర్శించారు.స్థాయిని మించి ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హుజురాబాద్‌లో ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్లే అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img