Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు తుది తీర్పు.. నిందితుల రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..

ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. నిందితుల రిమాండ్‌ను రిజక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టుకు ఇచ్చిన ఆర్డర్‌ను హైకోర్టు కొట్టేసింది. సీపీ ఎదుట హాజరు కావాలని నిందితులను ఆదేశించింది. ప్రభుత్వం తరపున వాదనలను హైకోర్టు సమర్ధించింది. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎప్పుడైనా అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలని కింది కోర్టుకు సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img