బీజేపీ నేతలవన్నీ పచ్చి అబద్ధాలేనని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని ప్రశ్నించారు. ఆహార భద్రత బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఇప్పటి వరకు రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చామన్నారు. కిషన్రెడ్డి యాసంగి వడ్లను కొంటారా లేదో చెప్పాలన్నారు. బీజేపీ నేతల్ని గల్లాపట్టి నిలదీయాలని అన్నారు.