మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భారీ వర్షాలతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం 43.50 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. 9,07,616 క్యూసెక్కుల నీరు ఉంది.