Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img