భారీ వర్షాలు, వరద సహాయ చర్యలపై సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 223 శిబిరాల్లో 19,071 మందికి షల్టర్ కల్పించామని పేర్కొన్నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భారీ నష్టం జరగలేదని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.