రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.పాలనాపరమైన అంశాలమీదనే ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.