Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం

18న సర్వేకు హాజరు కావాలని నోటీసులు

ఇటీవల హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో మరోసారి అధికారులు చర్యలు చేపట్టారు. మెదక్‌ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్టు నోటీసులు ఇచ్చారు. హకీంపేటలోని సర్వే నం-97లో సర్వే చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న సర్వేకు హాజరు కావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌ రెడ్డికి తూప్రాన్‌ ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img