Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేరళ సీఎం భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సీఎం విజయన్‌తోపాటు సీతారాం ఏచూరి కూడా సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేరళలో పెట్టుబడులపై చర్చిస్తున్నారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పినరయి విజయన్‌ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్‌ లంచ్‌కు ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img