Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మెట్రోరైలు ప్రయాణికులకు శుభవార్త

మెట్రోరైలు రాకపోకల సమయాన్ని పెంచారు. ఉదయం 7.10 నుంచి రాత్రి 9.45 గంటల వరకు నడిచిన రైళ్లను ఇక అదనంగా మరో గంటన్నరపాటు పొడిగించారు. దీంతో ఉదయం 7 గంటలకు బయలుదేరిన రైళ్లు రాత్రి 11.15 వరకు నిర్విరామంగా తిరగనున్నాయి.సోమవారం నుంచి పెంచిన వేళలు అమలుకానున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. చివరి రైలు టర్మినల్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 వరకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img