Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

రాష్ట్రానికి అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలి

కేఆర్‌ఎంబీకి ఈఎన్‌సీ లేఖ
కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టీఎంసీల వినియోగానికి అనుమతివ్వాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ను తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కోరారు. గురువారం ఆయన కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖలు రాశారు. రాష్ట్రానికి అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సాగర్‌ ఎడమ కాలువల పథకాలపై ఏపీకి అభ్యంతరాలు అక్కర్లేదన్నారు. ప్రతిపాదించిన 13 ఎత్తిపోతలపై అభ్యంతరాలు అవసరం లేదని ఈఎన్‌సీ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img