Friday, April 19, 2024
Friday, April 19, 2024

రూ.2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ డేటా సెంటర్‌

దావోస్‌-దావోస్‌లో పర్యటిస్తున్నమంత్రి కెటిఆర్‌ మరో సంస్థను హైదరాబాద్‌ కు తీసుకువస్తున్నారు.. ప్రముఖ ప్రైవేటు టెలికం గ్రూప్‌ సంస్థ భారతీ ఎయిర్‌ టెల్‌ తన డేటా సెంటర్‌ ను తెలంగాణలో నెలకొల్పనుంది.ఈ మేరకు ఎయిర్‌ టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ తో తెలంగాణ ప్రభుత్వం దావోస్‌ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.. రూ.2 వేల కోట్లతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేయనున్నారు.. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎయిర్‌ టెల్‌ వైస్‌ ఛైర్మన్‌ భారతీమిట్టల్‌, కెటిఆర్‌, జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img