Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రెండో రోజు కస్టడీకి.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సోమయాజులు, నందకుమార్‌ లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్‌ కు తరలించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ లో నిందితులకు వాయిస్‌ పరిశీలన పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలోని వాయిస్‌ తో అధికారులు పోల్చి చూడనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img