Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ ఏ దశలో ఉందనే దానిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img