Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లాభ నష్టాలు చూడకుండా ధాన్యాన్ని కేంద్రమే కొనాలి

మంత్రి గంగుల కమలాకర్‌

రైతులు పండిరచిన ధాన్యం కేంద్రమే కొనాలని. ఈ విషయంపై బీజేపీ నేతలు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రైతుల విషయంలో లాభ నష్టాలు చూడొద్దని చెప్పారు. ఈ పంట మాత్రమే ప్రభుత్వం కొంటుందన్నారు. కేంద్రంపై ఆందోళనకు రైతులు తమతో కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img