వాణిజ్య పంటలను పండిరచేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.నల్లగొండ, యాదాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులకు, రైతుబంధు సమితి సభ్యులకు వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండిరచకుండా వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.అన్నదాతలను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.