Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విమర్శలకు దిగితే చూస్తూ ఊరుకోం

మంత్రి తలసాని
గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిసగా వర్ణించిన ఈటల రాజేందర్‌ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే చూస్తూ ఊరుకోమన్నారు. మంత్రి తలసాని శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దళిత బంధు రాష్ట్ర పథకమని, ఏదో ఒక ప్రాంతంలో ముగిసేది కాదని, రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img